Browsing: హెడ్ లైన్స్

నేడు జమ్ములమడుగులో సీఎం చంద్రబాబు పర్యటించారు. జమ్మలమడుగు మం. గూడెంచెరువులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గూడెంచెరువులో లబ్ధిదారులు, బంగారు కుటుంబాలతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మలమడుగు…

ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్…

నేడు మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నాయకులు, ప్రజలు దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. ఏపీ సీఎం…

బాపట్ల మున్సిపల్ హై స్కూల్‌‌‌లో 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్‌తో కూడిన మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసిన కృషిలో భాగమైన అందరినీ…

క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ( APL) సీజన్ – 4… గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించే వేదికగా నిలిచింది.…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు ఉన్నత విద్యను సమూలంగా మార్చే నిర్ణయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి ముందుకొచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్…

స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను నేడు మంత్రి నారా లోకేష్ లాంఛనంగా…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. 5 సంవత్సరాల పాటు ఇది అమలులో ఉండే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్…

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖకు లభించింది. వివిధ కేటగిరీల్లో కేంద్ర…

విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,…