దేశంలో ప్రముఖ ట్యాక్సీ సేవలైన ఓలా, ఊబర్, ర్యాపిడోలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ ట్యాక్సీ’ పేరుతో కొత్త రవాణా సేవలను ప్రారంభించనుంది. కేంద్ర హోం మంత్రి,…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులకు NEET, CUET వంటి పోటీ పరీక్షల కోసం సిద్దం చేసే విధంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ…
స్వచ్ఛందంగా చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.ఉత్తరప్రదేశ్లో 454 చెట్లను నరికిన వ్యక్తికి చెట్టుకు రూ.1 లక్ష జరిమానా విధించింది.ఈ చెట్లను…
భారత నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)పై ఆంక్షలు విధించాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) సిఫార్సు చేసింది. విదేశాల్లో సిక్కు…
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు వరకు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉండగా,…
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కొన్ని ముఖ్యమైన మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు అవసరమైన ప్రభుత్వ…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి, పుతిన్…
పంబన్ కొత్త రైల్వే వంతెన ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించి, ఈ వంతెనను జాతికి అంకితం…
అమెరికా దౌత్య కార్యాలయం భారతీయులకు షాకిచ్చింది. భారతదేశంలో భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.వీసా అపాయింట్మెంట్ వ్యవస్థలో లోపాలను గుర్తించిన అనంతరం మోసపూరిత కార్యకలాపాలకు…
ఆసియాలోనే అతిపెద్దదైన ఇందిరాగాంధీ మెమోరియల్’ తులిప్ గార్డెన్స్ ‘ తాజాగా పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. ఇది 50 హెక్టార్లలో విస్తరించి ఉంది. దాల్ లేక్, జబర్వాన్ హిల్స్…
