Browsing: జాతీయం & అంతర్జాతీయం

ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌ కు ఆపన్నహాస్తం అందించి భారత్ తన దాతృత్వం మరోసారి చాటుకుంది. ఇప్పటికే బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన…

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. పార్లమెంటులో చర్చలు సరిగ్గా జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. చర్చలను…

ఇటీవల మయన్మార్ లో సంభవించిన భూకంపంలో 1000 మందికి పైగా మృతి చెందారు. కాగా, వీరిలో భారతీయులు ఎవరూ లేరని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ మయన్మార్…

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరికొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.ఇకపై రైల్వే కౌంటర్‌లో కొనుగోలు చేసిన టికెట్లనుఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని…

భారీ భూకంపాలతో కుదేలైన మయన్మార్ కు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఇటీవల మయన్మార్, థాయ్ ల్యాండ్ లు భూకంపంతో బెంబేలెత్తిపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల…

ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు జరిపిన దాడుల్లో నకిలీ, నాసిరకం ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మోహన్…

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎవరూ ఆపలేరని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ వంటి వారు వంద మంది వచ్చినా…

స్వదేశీ టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఇప్పటి వరకు చైనా, ఫిన్లాండ్‌, స్వీడన్‌, దక్షిణ…

అమెరికాలోని కొన్ని విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్‌ కార్యాలయం నుండి వీసా రద్దు ఈమెయిల్స్‌ అందాయి.‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ పేరుతో పంపిన ఈమెయిల్స్‌లో విద్యార్థులను స్వచ్ఛందంగా…

బ్యాంకాక్, మయన్మార్‌లలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు ఆగిపోయాయి. మయన్మార్‌లో భూకంప కేంద్రం…