Browsing: జాతీయం & అంతర్జాతీయం

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు తమిళనాడు ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించింది.సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన ఈ సమావేశానికి ఏడు…

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కారు ఇప్పుడు…

భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదంపై పరిష్కారానికి చర్చలు జరుగుతున్న వేళ చైనా మరోసారి తన కపట బుద్ది చూపుతూ కవ్వింపు చర్యలకు ఉపక్రమించింది. లద్దాఖ్ ప్రాంతంలో కొన్ని…

లండన్‌లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం విద్యుత్ అంతరాయం కారణంగా పూర్తిగా మూసివేయబడింది. పశ్చిమ లండన్‌లోని హేస్‌లో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో, విమానాశ్రయానికి విద్యుత్…

తమ సంరక్షణను పట్టించుకోని పిల్లలు లేదా బంధువులకు ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్లు, సెటిల్‌మెంట్‌ డీడ్లను రద్దు చేసుకునే హక్కు సీనియర్‌ సిటిజన్లకు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం…

టీమ్‌ఇండియా లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మ వివాహ బంధానికి అధికారికంగా ముగింపు పలికింది. ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం వీరి విడాకులను మంజూరు చేసింది.…

భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులతో ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం భయావహంగా మారింది. వారి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు.…

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్‌లో అడుగుపెడుతోంది. తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా మొదటి ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అస్సాంలోని నామ్‌రూప్ వద్ద రూ.10,601 కోట్ల వ్యయంతో అమ్మోనియా-యూరియా…

నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ముందస్తు ప్రణాళికతో జరిగినవేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆరోపించారు.ఔరంగజేబు సమాధిపై ఏర్పడిన వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు 50 మందిని…