Browsing: జాతీయం & అంతర్జాతీయం

కోల్‌కతాలో 45 ఏండ్ల మహిళ అరుదైన ‘హ్యూమన్‌ కరోనా వైరస్‌’ (హెచ్‌కేయూ1) బారినపడ్డారు.గత 15 రోజులుగా జలుబు, జ్వరం,దగ్గుతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెను…

నాగ్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.విహెచ్‌పీ చేసిన డిమాండ్లతో మొదలైన వివాదం చివరకు అల్లర్లకు దారితీసింది. రాళ్లు రువ్వడం,వాహనాలకు నిప్పు పెట్టడం వంటి హింసాత్మక ఘటనలు…

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు భారతీయులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. 2024లో మాత్రమే దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు రూ.2 వేల కోట్లు నష్టపోయారని…

చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపినట్టు ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ప్రకటించారు.బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న…

అమృత్‌సర్‌లోని ఓ గుడిపై గత శుక్రవారం రాత్రి గ్రెనేడ్ దాడి జరిగింది.కాగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరి అక్కడి నుండి పరారయ్యారు.పేలుడుతో ఆలయ…

అమెరికాకు చెందిన కృత్రిమ మేధా పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మ్యాన్‌ పాడ్‌కాస్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ మేరకు దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ…

ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, సేవా బిల్ గేట్స్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. భారత్ పర్యటనకు వస్తున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు.…

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర న్యాయ చట్టాలు ఈశాన్య రాష్ట్రాలలో అమలు తీరు గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా…

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా ఉన్న వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే మార్గం సుగమమైంది.నాసా-స్పేస్‌ ఎక్స్‌లు సంయుక్తంగా చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌…

త్రిభాషా విధానం అమలు విషయంలో కేంద్రం,తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగా,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.అయితే తమిళనాడు హిందీని…