జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకుంటున్న మిస్టరీ మరణాలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ మరణాలకు అంటువ్యాధి కారణం కాదని వెల్లడించారు. ‘‘ఈ మరణాలకు బ్యాక్టీరియా,…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
అమెరికాలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయనున్నట్లు ఆయన…
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముస్తఫాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని రాహుల్…
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దుండగుడి దాడి నుంచి కోలుకుంటున్నారు.చికిత్స అనంతరం ఇంటికి చేరుకొన్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నటుడిని ఆసుపత్రికి వెళ్లడంలో సాయం…
యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రాధాన్యతని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ…
ముడి జనపనార(జూట్) కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీ లో తాజాగా…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార,విపక్ష నేతలు విమర్శలు,ప్రతి విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.ఆరోగ్యశాఖలో…
న్యూఢిల్లీలో జరిగిన బేటీ బచావో..బేటీ పడావో 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జెపి నడ్డా…
భారత్ లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఈ నెల 25 జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తాజాగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల వివరాలను తెలిపింది.…
