2025 క్వాడ్ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలోనే జరుగుతుందని క్వాడ్ విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నాలుగు దేశాల కూటమి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ లు…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళా వైభవోపేతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.గంగా,యమున,సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిని మురుగు కాలువగా మార్చారని…
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు,హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు…
ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు…
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను తిహాడ్ జైల్లో ఉన్న…
భారతదేశానికి ఉన్న ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ప్రపంచానికి ఎప్పటికప్పుడు స్ఫూర్తినిస్తూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. చరిత్రలో తమిళనాడు పాత్ర దేశ ఐక్యతను,…
ఇనుప యుగం (ఐరన్ ఏజ్) మొదట తమిళనాడులోనే ప్రారంభమైందని, 5,300 ఏళ్ల క్రితమే ఇక్కడ దానిని ఉపయోగించినట్లు శాస్త్రీయంగా నిరూపితమైనట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. రాష్ట్ర…
సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. దళిత…
యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్ , ఓలా సంస్థలపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ కావడంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ స్పందించింది. ఆ రెండు సంస్థలకు…
