దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ ఎన్నికను అమెరికా సెనేట్ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఎంపిక…
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.దీనికి అనుగుణంగా తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్కు చెందిన నలుగురు మహిళా సైనికులను…
ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు.”గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!…
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంకల్ప పత్ర’ పార్ట్-3 పేరుతో మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. కేంద్రమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ప్రముఖ నటి 52 సంవత్సరాల మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించారు. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించారూ. యూపీలో మహాకుంభమేళాలో ఆమె సాధ్విగా…
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోడీ మధ్య జరిగిన సమావేశంలో కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ ఇండోనేషియా నిర్ణయించాయి.…
16 ఏళ్ల క్రితం ముంబయిలో జరిగిన మారణహోమాన్ని తలుచుకుంటే దేశ ప్రజలకు ఇప్పటికీ వణుకు పడుతుంది. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను అమెరికా నుంచి…
భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని చేసి చూపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనైన జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన చారిత్రక బ్రిడ్జి పై తొలిసారి వందే…
తాజ్ మహల్ను వీక్షించాలనుకునే పర్యాటకులకు గుడ్న్యూస్.వరుసగా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్రవేశం కల్పించనున్నారు.మొఘల్ చక్రవర్తి షాజహాన్ 370వ ఉర్సు సందర్భంగా ఈ…
