Browsing: రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపుతున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు…

రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబాబు సమీక్ష చేశారు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని…

స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలని…

ఉద్యానవన సాగుతోనే రైతుకు అత్యధిక ఆదాయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి రైతు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా ఉద్యానవన…

దేశ సైన్యానికి, నాయకత్వానికి దేవ సేనాని శక్తినివ్వాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ సుబ్రహ్మణ్యుడి ఆశీస్సులతో ముష్కర మూకల ఆటకట్టించాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సిందూర్ తో…

ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పారితోషికాలను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు…

ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇంజనీర్లు, అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో…

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు “ఆపరేషన్ సిందూర్” కొనసాగాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రక్షణ బలగాల…

కొనసీమ జిల్లా కొత్తపేటలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది.మన్యం వీరుడు,విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు…

భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై వేగంగా ప్రతీకారం…