కోట్లాది మంది పాల్గొనే కుంభమేళాకు అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళాకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారనే సంగతి తెలిసిందే.కుంభమేళాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక చర్యలు మొదలు పెట్టింది.ఈ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తూ.. కుంభమేళాలో పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్ధం అవుతుంది.కాగా దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు సర్వీసును దాదాపు 2 నెలల పాటు రద్దు చేసింది.తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు, హుబ్లీ – తిరుపతి ప్యాసింజర్ రైలును సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.కుంభమేళా సందర్భంగా రెండు నెలల పాటు తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు