నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, ఈరోజు మధ్యాహ్నం ఆ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read