గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రూ.2,378 కోట్ల గృహ నిర్మాణ నిధులు మురిగిపోయాయని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అన్నారు. PMAY Gramin క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్దిదారులకు తొలగించిందని ఆక్షేపించారు. గృహ నిర్మాణ నిధులు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. గత తప్పిదాలను సరిదిద్దుతూ అర్హులు అందరికీ గృహాల మంజూరీకై చర్యలు చేపట్టామని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు