ప్రకృతి వ్యవసాయం, ఎండ్ టు ఎండ్ మార్కెటింగ్ వ్యవస్థ, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్న పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో శ్రీ కీత్ అగోడా తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం లభించనుంది. దావోస్లో జరిగిన చర్చల్లో భాగంగా పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపికి వచ్చారు. ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం జరగనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు