మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది. ఆగష్టు 15 నుండి దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.3,182 కోట్ల మేర భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా అదిగో ఇదిగో అంటూ ఆలస్యమవుతూ వచ్చిన ఈ అంశం తాజాగా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటనతో ముహూర్తం ఖరారైంది. తాజాగా కర్నూలులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఆగష్టు 15వ తేదీ నుండి.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు