ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న బెలుం గుహలకు ఎంతో విశిష్టత ఉంది. తాజాగా భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలకు గుర్తింపు లభించింది. కాగా, దీనిపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. బెలుం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ఆనందంగా ఉందని పురాతన సంస్కృతి, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని పేర్కొన్నారు. జీఎస్ఐ గుర్తింపుతో పర్యాటకంగా మరింత ప్రాచుర్యం లభిస్తుంది. బెలుం గుహల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో రెండో, దేశంలో పొడవైన కేవ్స్గా బెలుం గుహలకు పేరు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు