వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వచ్చే ఏడాది జనవరి నుండి జనంలోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుండి వారానికి రెండు రోజులపాటు జిల్లాలలో పర్యటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఈవిషయం తెలిపారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్ గా జిల్లాలలో పర్యటిస్తానని పేర్కొన్నారు. ఈసందర్భంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో మమేకమవనున్నారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు