నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘ఫెంజల్’ గా పేరుపెట్టారు. ఈ తుఫాను కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తుఫాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైం గవర్నెన్స్, సీఎంఓ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు