ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో నేడు పర్యటించారు. బొమ్మన హాల్ మండలం నేమకల్లు లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ ప్రభుత్వం చేసిందని సీఎం చంద్రబాబు వృద్ధులకు, నిరాశ్రయులకు, దివ్యాంగులకు పెద్ద కొడుకులా ఆసరాగా నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు కలెక్టర్, ఎస్పీ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు