ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు ఓడించారు. జంగ్పూరాలో మరో ఆప్ అగ్రనేత మనీష్ సిసోడియా ఓటమి చెందారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ 600 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి కూడా సిసోడియాను గట్టెక్కించలేకపోయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ ప్రతిష్ఠ మసకబారిందని అన్నా హజారే పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు