ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా లకు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతలను ఢిల్లీ ప్రజలు ఘోరంగా ఓడించారు.కాగా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్నఢిల్లీ ఆపద్ధర్మ సీఎం అతిషి అనూహ్యంగా విజయం సాధించారు.కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీపడిన ఆమె బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి రమేష్ బిధూరీపై ఆమె విజయం సాధించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రమేశ్ బిధూరీ సీఎం అతిషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆ వ్యాఖ్యలు అతిషికి మేలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు