దేశంలోని వాస్తవం పరిస్థితుల నుండి కేంద్రం ప్రజల దృష్టిని మరలిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలిలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా బఛ్ రావాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతనుద్దశించి మాట్లాడారు. జగత్ పూర్ లో తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు రాణా భేణి మాధవ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో దళితుల పాత్రను కొనియాడారు. బార్ గడ్ చౌరాహా సమీపంలోని మూల్ భారతి హాస్టల్ లోని దళిత విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు