Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ‘L2 ఎంపురాన్’ వివాదంపై మోహన్‌లాల్ క్షమాపణలు
    జాతీయం & అంతర్జాతీయం

    ‘L2 ఎంపురాన్’ వివాదంపై మోహన్‌లాల్ క్షమాపణలు

    By adminMarch 31, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    New Delhi: Malayalam film actor Mohanlal during a press meet for his upcoming film 'L2: Empuraan', in New Delhi, Tuesday, March 25, 2025. (PTI Photo)(PTI03_25_2025_000289A)
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన తాజా చిత్రం ‘L2 ఎంపురాన్’ పై వచ్చిన వివాదానికి సంబంధించి క్షమాపణలు తెలిపారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు గుజరాత్ అల్లర్లను సూచిస్తూ ఒక వర్గాన్ని అవమానకరంగా చూపించాయని విమర్శలు వచ్చాయి.దీనిపై సెన్సార్ బోర్డ్ 17 కట్స్ సూచించగా, తాజాగా మోహన్‌లాల్ కూడా వివాదంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ,‘‘చిత్రంలోని కొన్ని రాజకీయ,సామాజిక అంశాలు కొందరిని నొప్పించాయి. నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని,భావజాలాన్ని లేదా మతాన్ని అవమానించకుండా జాగ్రత్తపడటం నా బాధ్యత’’ అని పేర్కొన్నారు.అందుకే తన చిత్రం బృందం తరఫున క్షమాపణలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.2019లో విడుదలైన ‘లూసిఫర్’ గా వచ్చిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleసీఎం చంద్రబాబుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
    Next Article ​అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం…!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.