ఎన్సీసీ డే పురస్కరించుకొని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.తాను క్యాడెట్గా ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు.‘‘ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్సీసీ పేరు వినగానే మనందరికీ మన కాలేజీ,అలనాటి జ్ఞాపకాలు గుర్తువస్తాయి.నేను కూడా ఎన్సీసీ క్యాడెట్నే. ఆ సమయంలో నేను పొందిన అనుభవం నాకెంతో అమూల్యమైంది.పూర్తి విశ్వాసంతో ఈ మాట మీకు చెబుతున్నాను.యువతలో క్రమశిక్షణ, సేవా గుణాన్ని, నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించడంలో దీని పాత్ర కీలకం’’ అని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు