డీఎస్సీ భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచే సమయానికి టీచర్ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని వివరించారు. ఇక ఈ నిర్ణయంతో మార్చి 2025లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతానికి పైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు