ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన అంశాలపై చర్చిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు