వరుసగా రెండు రోజుల లాభాల తర్వాత వారం చివరి రోజైన నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. పలు రంగాల షేర్లలో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. ఉదయం ఒక మాదిరి లాభాలతో కదలాడిన సూచీలు ఆఖర్లో ఫ్లాట్ గా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 74,332 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 22,552 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.96గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో రిలయన్స్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు