ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినా వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 73,847కి పడిపోయింది.నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 136 పాయింట్లు కోల్పోయి 22,399 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.69గా ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ ,నెస్లే ఇండియా, , టైటాన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు