ప.గో. జిల్లాలో కొద్ది రోజులుగా చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ద్వారక తిరుమల, భీమడోలు మండలాల్లో 9 రోజుల క్రితం నుంచి చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు 5 సీసీ కెమెరాలు, 35 ట్రాప్ కెమెరాలు, బోన్లను సైతం ఏర్పాటు చేశారు. అయినా చిరుత చిక్కలేదు. ప్రస్తుతం చిరుత ఆ ప్రదేశాలలో ఉందా లేక వెళ్లిపోయిందా? అనేది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు