AP: నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన మహిళను సర్వీస్ నుంచి తొలగించడం సబబేనని హైకోర్టు తీర్పునిచ్చింది. రూ.లక్ష జరిమానా కూడా విధించింది. నెలలోపు విశాఖపట్నంలోని ఓంకార్ అండ్ లయన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ డబ్బును చెల్లించాలని ఆదేశించింది. వినికిడి లోపం ఉందని ఫేక్ సర్టిఫికెట్తో దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించిన ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట నాగ మారుతిని విద్యాశాఖ తొలగించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు