తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడం కలకలం సృష్టించింది.హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, మణుగూరు, భూపాలపల్లి, విజయవాడ, జగయ్యపేట, తిరువూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది.దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.ఏం జరుగుతుంది అర్థం కాక.. ఏళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.అలా ఎందుకు జరిగింది అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు