శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక బాలుడికి జికా వైరస్ సోకిందనే ప్రచారం నేపథ్యంలో దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్యం అందించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్పోరేట్ వైద్యం కోసం చెన్నై తరలించారు. బాలుడి రక్త నమూనాలను టెస్టుల కోసం పూణే ల్యాబ్ కు పంపారు. బాలుడు స్వగ్రామమైన వెంకటాపురానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లినట్లు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేస్తున్నారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు