దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను స్వల్ప నష్టాలతో ముగించాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దూసుకెళ్లిన సూచీలు అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో వరుసగా ఏడో రోజు నష్టాలతో ముగించినట్లయింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 76,138 గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు నష్టంతో 23,031 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.89 గా కొనసాగుతోంది. టాటా స్టీల్, జొమాటో, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు