దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మరోసారి నష్టాల బాటలో సూచీలు ప్రశ్నించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 75,939గా స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 102 పాయింట్లు నష్టంతో 22,929 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.86.80 గా కొనసాగుతోంది. టీసీఎస్ , ఇన్ఫోసిస్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు