భారత మార్కెట్ లోకి అమెరికా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’ అడుగుపెట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆ కంపెనీ మొదటి షోరూం నేడు ప్రారంభమైంది. బాంద్రా క్లూ కాంప్లెక్స్ లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్ లో దీనిని ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సంస్థకు భారత్ లోకి స్వాగతం పలికారు. దేశంలో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈసందర్భంగా ఈ కంపెనీ ‘మోడల్ వై’ కారును ఆవిష్కరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు