దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారాంతాన్ని స్వల్ప నష్టాలతో ముగించాయి. వరుసగా ఐదు రోజుల పాటు లాభాల్లో పయనించిన సూచీలు నేటి సెషన్ లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్.బీ.ఐ కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 81,709 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 30 పాయింట్ల నష్టంతో 24,677 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది. యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఎల్ అండ్ టీ, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు