Browsing: జాతీయం & అంతర్జాతీయం

లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌…

2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్ఆద్మీపార్టీ తమ అభ్యర్ధులకు సంబంధించిన మొదటి జాబితాను నేడు విడుదల చేసింది. 11 మంది…

విడిపోవాలని నిర్ణయించుకుని ఎవరైనా దంపతులు న్యాయస్థాన్నాన్ని ఆశ్రయిస్తే…ఆ కేసు తేలే వరకూ అత్తవారింట లభించే ప్రయోజనాలన్నింటిపై భార్యకు హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) స్పష్టం చేసింది.భర్త…

బిలియన్ డాలర్ల లంచం,మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది.ఈ విషయంపై…

నిన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమిదే అధికారమని ఫలితాలు…

నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ప్రతి సంవత్సరం నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం గా జరుపుకుంటారు. మత్స్యకారుల హక్కులు, మత్స్య వనరుల సంరక్షణ, సముద్రాలు, నదులు మరియు…

గ్యాంగ్‌స్టర్లకు ఢిల్లీ రాజధానిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆతిశీ అన్నారు.ఇటీవల హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించారుఆ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించారు.ఈ…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎయిర్​సెల్​ – మ్యాక్సిస్‌ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనపై…

డిజిటైజేషన్‌ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ భారీ మార్పులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల దేశం మొత్తంగా 80.6కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పింది.…

జనాభా సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా వింత ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన ఒక కంపెనీ సింగిల్స్‌ డేటింగ్‌పై ఆసక్తి చూపించేలా ఆసక్తికర ప్రకటన…