మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది.ఈ మేరకు కూటమి నేతలు ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్,అజిత్ పవార్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు.ముగ్గురు నేతలు…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.ఈ మేరకు అభివృద్ధి,సుపరిపాలన గెలిచాయని ఆయన పేర్కొన్నారు.మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని ఆనందం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర…
బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణితో కలిసి త్వరలో భారత్ లో అధికారికంగా పర్యటించనున్నారు. ఆయన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మృతితో 2022లో ఛార్లెస్-3 భారత పర్యటన…
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ఎన్నికల ప్రక్రియపై ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. అమెరికా లోని కాలిఫోర్నియా (California)లో ఇంకా…
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘మహాయుతి’ ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు 221 స్థానాలలో విజయ ఢంకా మోగించింది. ఇంకా పలు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది.…
వయనాడ్ లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలో ఆమె 4 లక్షల ఓట్ల మెజార్టీతో…
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యం కనబడుతుంది. బల్లార్పూర్, పుణె, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లో పవన్ ప్రచారం…
దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి సదస్సుకు విచ్చేసిన తెలుగు భాషాభిమానులకు, సాహితీ…
కేరళ వయనాడ్ లోక్ సభకు జరుగుతున్న ఉపఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రా భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు.సీపీఐ నుండి సత్యన్…
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది.ఈ కూటమి 48 స్థానాల్లో అధిక్యంలో ఉండగా..ఎన్డీయే కూటమి 28 స్థానాల్లో మెజార్టీలో ఉంది.ఇండియా కూటమి…