Browsing: జాతీయం & అంతర్జాతీయం

ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం లభించింది.ఇసుక శిల్ప కళలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్…

ప్రపంచ ప్రముఖులైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వారసత్వ ఆస్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన సంపూర్ణ ఆస్తిని పిల్లలకు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టంగా తెలిపారు.…

కేరళలోని పెరుంబవూర్‌ ప్రాంతంలో ఉద్యోగులపై అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్యాలు చేరుకోలేదని ఉద్యోగులను కుక్కలా నడిపించడం,నేలపై నాణేలను నోటితో తీయించడంతో సంచలనం రేగింది.ఈ దృశ్యాలకు సంబంధించిన…

సౌదీ అరేబియా ప్రభుత్వం ఉమ్రా, బిజినెస్‌, ఫ్యామిలీ విజిట్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించింది. సరైన ధ్రువీకరణ లేకుండా హజ్‌ యాత్రకు ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు ఈ…

భారతదేశంలో మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2 శాతం మహిళల పేరిట ఉండగా, గ్రామీణ ప్రాంత మహిళల ఖాతాల శాతం పట్టణాలను మించి 42.2 శాతంగా ఉంది.గణాంకాలు, కార్యక్రమాల…

బెంగాల్‌లో 25,753 మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని తేల్చిన కోర్టు, నియామకాలను చట్టబద్ధంగా మూడు నెలల్లో…

ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ధాటికి విలవిల్లాడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ టారిఫ్ ల భారం నుండి కొంత ఉపశమనం పొందేందుకు…

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.…

రామేశ్వరం ఐలాండ్ ను మెయిన్ లాండ్ తో కలుపుతూ నిర్మించిన మోడ్రన్ ఇంజినీరింగ్ వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోడీ నేడు ప్రారంభించి జాతికి అంకితం…

నేడు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరికీ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేయడానికి అంకితమైన…