స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కమ్రాకు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ *బుక్మైషో* ఊహించని షాక్ ఇచ్చింది.కళాకారుల జాబితా నుంచి కమ్రాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.మహారాష్ట్ర సీఎం…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
రామేశ్వరాన్ని తమిళనాడుతో కలుపుతూ నిర్మించిన అత్యాధునిక పంబన్ రైలు వంతెనను రేపు (శ్రీరామనవమి రోజున) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. షిప్లు వెళ్లే సమయంలో బ్రిడ్జిని పైకి…
వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుపై ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణిస్తూ, ఆర్టికల్స్ 14, 15,…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ఆసక్తికర ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఒకప్పుటి నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్-సుకుమా జిల్లాలోని ఒక ప్రాంతంలో…
భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం ‘మిత్ర విభూషణ’ లభించింది.ఈ పురస్కారాన్ని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార ప్రత్యేకంగా ప్రధాని మోదీకి అందజేశారు.ఈ…
దళితులు, ఆదివాసీల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకాలకు బడ్జెట్ లో న్యాయమైన వాటా ఉండే విధంగా చట్టం అవసరమని వారికి అధికారంలో భాగం ఇవ్వడానికి సరైన చర్యలు…
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్పై ఆర్థిక నేరాల కేసు నమోదు కావడంతో ఆమె సంక్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నారు.కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ…
తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుండి తాను తప్పుకున్నట్లు కే.అన్నామలై ప్రకటించారు.పార్టీకి మంచి భవిష్యత్తు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గతంలో బీజేపీకి తమిళనాడులో…
కర్ణాటక ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించింది.మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకారం నిబంధనలు ఏర్పాటు అయ్యే వరకు ఈ…
దేశ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు ఉభయ సభలు తుది ఆమోదం తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ,ఇది చరిత్రలో కీలక…
