భారత రక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.ఫ్రాన్స్తో కలిసి రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి భారీ ఒప్పందం…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని…
కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, “ఒకే రాష్ట్రం – ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (RRB)” విధానం మే 1, 2025 నుండి అమల్లోకి…
భారత్ యునైటెడ్ అరబ్స్ తమ మధ్య రక్షణా సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. సైనిక పరికరాలు కలిసి డెవలప్ చేసే అవకాశాలు అన్వేషించాలని అంగీకారానికి వచ్చాయి.…
అయోధ్యలో నిర్మించిన భవ్య రామాలయంలో, రామ్ దర్బార్ జూన్ 6న భక్తులకు అందుబాటులోకి రానున్నది. రాజా రామ్గా రాముడి విగ్రహాన్ని ఫస్ట్ ఫ్లోర్లో ప్రతిష్టించి,అదే రోజు నుంచి…
2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా త్వరలో భారత్కు రానున్నాడు. 64 ఏళ్ల రాణా ప్రస్తుతం అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు. భారత్ ప్రభుత్వ అభ్యర్థనపై అమెరికా…
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. తమ దేశం విధించే టారిఫ్ లకు అనుగుణంగానే ఆయా దేశాలపై తాను…
సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెట్టినందుకు బ్రిటన్లో అరెస్టుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. టైమ్స్ పత్రిక విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు…
ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాజాగా తన పార్టీ అవామీ లీగ్ నేతలతో భేటీ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్…
ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిహద్దులోకి చొరబడటంతో వార్నింగ్ షాట్లు పేలాయని సౌత్ కొరియా ప్రకటించింది.తూర్పు సరిహద్దులోని సైనికరహిత ప్రాంతంలో కిమ్ సేనలు ఉల్లంఘనకు పాల్పడ్డాయని…
