ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. సౌత్ కాశ్మీర్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని భక్తులు దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం వైభవంగా…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో మ్యాచ్ లో భారత్ ఘన విజయం…
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు హెచ్చరించారు హామాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయకపోతే గాజాను నాశనం చేస్తామని సీరియస్ వార్నింగ్…
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు కొన్ని ఇతర పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా…
భారత్ లో ఊబకాయుల ఎక్కువ అవుతున్నట్లు లాన్సెట్ నివేదిక హెచ్చరించింది.2050 నాటికి దేశంలో 45 కోట్ల మంది ఊబకాయులు ఉంటారని అంచనా వేసింది.అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సగానికి…
యూపీలోని ప్రయాగ్రాజ్లో ఇటీవల మహాకుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే.ఆ ఈవెంట్లో సుమారు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు.త్రివేణి సంగమ తీరం సుమారు 45 రోజుల…
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదార్లకు శుభవార్త అందించింది.ప్రైవేటు టెలికాం సంస్థలకు దీటుగా వినియోగదారులకు సరసమైన ధరలతో సేవలను అందించడానికి ముందుకు వస్తోంది.ఈ సంవత్సరం మార్చి…
పాకిస్తానీ అని ఎవరిని అయినా పిలిస్తే,అది మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది.మియాన్-తియాన్ లేదా పాకిస్తానీ అని పిలవడం హేళనకరమే అయినా,కానీ…
లిథియం వంటి కీలక ఖనిజాలను డిమాండ్ కు తగినట్లుగా దేశీయంగా మరో మూడు నాలుగు సంవత్సరాలలో మనమే ఏర్పరచుకోగల స్థాయికి చేరుకోనున్నట్లు కేంద్ర కోల్, మైనింగ్ శాఖ…
వనతారా అభయారణ్యాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించి అందులో పర్యటించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి…
