నందన్ కానన్ ఎక్స్ప్రెస్ రైలు న్యూ ఢిల్లీ నుండి ఒడిశాలోని పూరికి బయల్దేరింది.ఈ రైలు యూపీలోని చందౌలీ లో గల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ఔరంగజేబును ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇంటిలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా మండిపడ్డారు.ఔరంగజేబ్ను పొగుడుతూ…ఇటీవల సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ…
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఆరోపణల నేపథ్యంల బాధ్యత వహిస్తూ…ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే…
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెడిసిన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల వైఫల్యం కారణంగా మెడిసిన్స్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని అంది. రాష్ట్ర ప్రభుత్వాల…
రైల్వేలకు సంబంధించి రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. ఫైనాన్షియల్ గా మరియు మేనేజ్మెంట్ పరంగా నిర్ణీత స్థాయికి చేరుకున్నాక ఆయా…
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బెల్జియం ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మాగ్జిమ్ ప్రీవోట్తో భేటీ అయ్యారు. రెండు దేశాలు వాణిజ్యం,…
తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు తమిళనాడు ప్రజలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు.తమిళనాడు విజయవంతంగా అమలు…
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని,ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని,ఆయనది ఆకట్టుకునే ఆకారం కాదని,అతను ఒక సాధారణ ఆటగాడని మాజీ…
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ షామా మొహమ్మద్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసింది.అయితే రోహిత్ శర్మ చాలా…
ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ప్రముఖ పవిత్ర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం సోమ్ నాధ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ…
