కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పేరెంట్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పాఠశాల తరగతి గదులను, విద్యార్థినులు వేసిన…
Browsing: Trending News
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమీకృత టూరిజం పాలసీ 2024-29, స్పోర్ట్స్ పాలసీ 2024-29లో మార్పులకు…
కర్నూలులో ఏర్పాటు కావాల్సిన హైకోర్టును అమరావతికి తీసుకెళ్లి,హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.హైకోర్టును…
ఏపీలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడిన బలమైన నాయకులను తిరిగి…
నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు పై ఏపీ సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్…
జనసేన పార్టీలో కీలక నేత నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఈ మేరకు ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.ఈ మేరకు డిప్యూటీ సీఎం…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ నెల 26న మాత్రం ఉభయసభలకు సెలవు ఉంటుంది. ఇక సమావేశాల…
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడుల కేసులనూ పోలీసులు రీ-ఓపెన్ చేశారు.తాజాగా కృష్ణా జిల్లా నందిగమలో జరిగిన రాళ్ల దాడి కేసును రీ-ఓపెన్ చేసి ముగ్గురు…
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆ పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ,బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ప్రజలు…