విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ” అనే నినాదానికి జీవం పోస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కేటాయించామన్నారు. ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ మినహాయించి, ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించిందని వివరించారు. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇదని దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా కొందరు ఆరోపణలు చేస్తున్నారని స్టీల్ ప్లాంట్ ను ఆదుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

