ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న సమావేశమయ్యారు.ఈ మేరకు ఏపీలో పెట్టుబడులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.అయితే విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు గురించి చర్చించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని రాజు వేగేశ్న ను మంత్రి నారా లోకేశ్ కోరారు.ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను ఆయనకు నారా లోకేష్ వివరించారు.అయితే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,ఇతర ఐటీ విధానాల గురించి రాజు వేగేశ్నకు మంత్రి లోకేష్ వివరించారు.ఈ మేరకు రాజు వేగేశ్న ఏపీలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు