ఏపీలో రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు జరిగాయి.కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 44 వేల మంది రైతుల నుంచి 20 లక్షల క్వింటాళ్ల పత్తిని క్వింటాలుకు రూ.7121 చెల్లించి కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచిందని ఏపీ సీఎంఓ కార్యాలయం సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తెలిపింది. వరి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరిపి రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బును జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పత్తి రైతులకు అండగా నిలబడిందని పేర్కొంది. సీసీఐ ఈ స్థాయి లో పత్తి సేకరించడం గత 10 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు