శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసి 85 సంవత్సరాలైన సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. రెండున్నర కిలోల బంగారంతో తయారు చేసిన వాసవీ మాత విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలకృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు