Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:డోలీల మోతలకు స్వస్తి
    హెడ్ లైన్స్

    గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:డోలీల మోతలకు స్వస్తి

    By adminNovember 27, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గిరి ఆరోగ్య కేంద్రాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డోలీల మోతలకు స్వస్తి పలకాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కంటైనర్ ఆస్పత్రినుంచి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.రాష్ట్రంలోనే తొలిసారిగా మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలసలో దీనిని ప్రారంభించారు.
    ఈ ఆస్పత్రి ద్వారా గిరిజనుల ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీరుతాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మైదాన ప్రాంతాలకు రావాల్సిన పనిలేదని మంత్రి వివరించారు.గర్భిణులకు, వృద్ధులకు, అత్యవసర సమయాల్లో సత్వర వైద్యం అందుతుంది. ఈ గిరి ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులు పీహెచ్ సీ డాక్టర్లు.. మూడు రోజులు ఏఎన్ఎం, ఎంఎల్ హచ్ పీలు ఓపీ సేవలు అందిస్తారని మంత్రి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
    మలేరియా, డెంగ్యూ సహా 14 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేస్తారు. టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అవసరం మేరకు అక్కడికక్కడే 105 రకాల మందులు అందిస్తారని పేర్కొన్నారు. అలాగే 104 మెడికల్ యూనిట్ కూడా వారానికి ఒక రోజు ఈ ఆస్పత్రి వద్దకే వచ్చి సేవలు అందిస్తుందని చెప్పారు.
    ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ గారికి, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే మరిన్ని గిరి ఆరోగ్య కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఎర్రచందనంకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
    Next Article తమిళనాడుకు ‘ఫెంగల్’ తుఫాన్ ముప్పు

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.