మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ పథకంలో పనిచేసే వారికి యూపీఏ సర్కారు హాయాంలో తక్కువ వేతనాలు లభించేవి అని అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు రెట్లకు పైనే వేతనాలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది సహాయ మంత్రి పి. చంద్రశేఖర్ తెలిపారు. లోక్ సభలో డీఎంకే సభ్యుడు టి .ఆర్. బాలు జాతీయ ఉపాథి హామీ పథకంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఉపాధి హామీ కింద పనిచేసే రోజులను కూడా తమ ప్రభుత్వం పెంచినట్లు వివరించారు. అప్పటి ప్రభుత్వంలోని బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు ఉన్న కేటాయింపులు లెక్కలతో సహా వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు