ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించిబడింది. ఇటీవలే ముంబైకి కూడా నేరుగా విమాన సర్వీసు ప్రారంభించారు. ఇక ఢిల్లీ నుండి రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్ట్ కు మొదటి విమాన సర్వీసు విమానం చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుండి నేరుగా అక్కడికి చేరుకున్నారు. విమానం రన్ వే పై దిగిన అనంతరం వాటర్ కెనాల్స్ తో స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు